పట్నం వారి పెళ్లి సందడి..!
– వైభవంగా మనీషా రెడ్డి నిశ్చితార్థం
– కాబోయే వధూరులకు ఆశీర్వాదాల వెల్లువ
తాండూరు, దర్శిని ప్రతినిధి: రాష్ట్ర రవాణా శాఖ మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునితా మహేందర్ రెడ్డిల ఇంట్లో పెళ్లి సందడి ప్రారంభమయ్యింది. శుక్రవారం ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్ పర్సన్ దంపతుల ముద్దుల కూతరు పట్నం మనీషా రెడ్డి, హిమదీప్ రెడ్డి గారి నిశ్చితార్థం రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ (శ్వేత నగరం)లో అత్యంత వైభవంగా జరిగింది. ఇటు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తరుపున బందువులు, సన్నిహితులు, అటు హిమదీప్ రెడ్డి కుటుంబ సభ్యులు, బందువులు భారీగా తరలివచ్చారు. కాబోయే వధూ వరులు మనీషా రెడ్డి, హిమదీప్ రెడ్డిలకు వెల్లువలా శుభాకాంక్షలు తెలిపి.. ఆశీర్వాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో పట్నం కుటుంబీకులు, సన్నిహితులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ నెల 14న వివాహ మహోత్సవం శంషాబాద్ GMR ARENA లో జరుగనుంది.
ఇది కూడా చదవండి…
రేపు తాండూరులో పవర్ కట్
– పలు మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
https://dharshininews.com/16921

